దేశంలో గత ఐదేండ్లలోనే ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా 4జీ నెట్వర్క్ రంగ ప్రవేశం చేసిన తర్వాత సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. 2015 నుంచి 2018 వరకు సగటున ఏటా 5 కోట్ల మంది వినియోగదారులు పెరుగగా.. ఒక్క 2019లో ఏకంగా 13.5 కోట్ల మంది పెరిగారు. 2020లోనూ సుమారు 10 కోట్ల మంది పెరిగారు. 2024 నాటికి యూజర్ల సంఖ్య 110 కోట్లకు చేరుకుంటుందని అంచనా. ప్రపంచవ్యాప్తంగా పలు కంపెనీలు సబ్మెరైన్ ఫైబర్ […]