సూడాన్లో యుద్ద వాతావరణం భీకరంగా మారుతోంది. ఆర్మీ-పారా మిలటరీ బలగాలు పోటా పోటీగా దాడులు చేసుకుంటూ ఉన్నాయి. ఈ యుద్ధ కారణంగా 420కిపైగా మంది ప్రాణాలు కోల్పోగా.. 3,700 మందికిపైగా మంది తీవ్రంగా గాయపడ్డారు.