ఆరుగాలం శ్రమించి పంట పండిస్తే.. చివరికి రైతులకు కన్నీళ్లే మిగిలుతున్నాయి. మహారాష్ట్రలో రైతులు ఎంతో కష్టపడి ఉల్లి పంట పండిస్తే గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాల పాలవుతున్నారు.