హుజూర్ నగర్కు చెందిన సుంకి సురేందర్ రెడ్డి ఒంగోలు గిత్తలను పెంచుతున్నారు. వాటికి భారీగా డిమాండ్ ఉండడంతో ఏపీ వాసికి విక్రయించాడు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి హైదరాబాద్లో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు.