డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత టెస్టు జట్టులో స్థానం కోల్పోయాడు టీమిండియా వెటరన్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా. ప్రస్తుతం ఇంగ్లాండ్ లో కౌంటీ క్రికెట్ ఆడుతున్న ఈ స్టార్ ప్లేయర్ సెంచరీతో సత్తా చాటాడు.