దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు వెలుగులోకి వచ్చారు. తాను కరోనాకి ఆయుర్వేద మందు కనిపెట్టానని.. దాని వల్ల కరోనా అంతం చేయవొచ్చని చెప్పారు. ఇక కృష్ణపట్నంలో ఆనందయ్య అనే ఆయుర్వేద వైద్యుడు తయారు చేస్తోన్న ఆయుర్వేద ఔషధంపై సోషల్ మీడియాలో, మీడియాలో భిన్నరకాల చర్చలు జరగడం.. అది కాస్త ప్రభుత్వం దృష్టికి వెళ్లడం జరిగింది. ఆనందయ్య మందు అంశం హైకోర్టు వరకు వెళ్లింది. తర్వాత ఆనందయ్య ఇచ్చే […]