కరోనా కష్ట కాలం నుంచి అప్పుడప్పుడే కోలుకుంటున్న వాహనదారులకు ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతూ ఊపిరాడకుండా చేశాయి. వరుసగా పెట్రోల్ ధరలు పెంచడంతో వాహనాదారులు సతమతమయ్యారు. అయితే ఇప్పుడు ఆయిల్ కంపెనీలు వాహనాదారులకు శుభవార్తను అందించనున్నాయి.