నేటికాలంలో ప్రతి వస్తువులు అప్ డేట్ తో మార్కెట్ లోకి వస్తున్నాయి. నిన్నటి కంటే నేడు ఎంతో కొత్త కొత్త ఫీచర్లతో వివిధ రకాల వస్తువులు మార్కెట్లోకి వస్తున్నాయి. అందుకే చోరీకి గురైన కూడా క్షణాల్లోనే పోలీసులు క్షణాల్లో పట్టుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ బైక్ విషయంలో అలాంటి సంఘటన జరిగింది.