ఆసియా కప్ కోసం నిన్న భారత జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడిన కెప్టెన్ రోహిత్ శర్మ తనతో పాటు కోహ్లీ కూడా బౌలింగ్ చేస్తాడని చెప్పుకొచ్చాడు.
ఐసీసీ క్రికెట్ షెడ్యూల్ విడుదల చేసినప్పటినుండి దేశంలో సందడి వాతావరణం నెలకొంది. ఇక ఈ షెడ్యూల్ రిలీజ్ అవ్వగానే అప్పుడే ఎక్స్ పర్ట్స్ ఏ జట్లు సెమిస్ కి చేరాతాయో అంచనా వేస్తున్నారు. ఇక బీసీసీఐ మాజీ అధ్యకక్షుడు సౌరవ్ గంగూలీ మాత్రం వరల్డ్ కప్ భారత్ లో జరుగుతుండడంతో సంతోషంతో ఎమోషనల్ అవుతున్నాడు.