న్యూ ఢిల్లీ- భారత వాతావరణ శాఖ రైతులకు చల్లని శుభవార్త చెప్పింది. అనకున్న ప్రకారమే జూన్ 1న రుతుపవనాలు కేరళను తాకనున్నట్టు ఐఎండీ తెలిపింది. ఈ యేడాది సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఫలితంగా రైతులకు మేలు జరుగుతుందని ఐఎండీ నిపుణులు చెబుతున్నారు. ఇది ముందస్తు అంచనా మాత్రమేనని, ఈ నెల 15న రుతుపవనాల రాక, 31న వర్షపాతంపై వాతావరణ శాఖ అధికారిక ప్రకటన చేస్తుందని ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వశాఖ […]