ఎన్నో ఏండ్ల నుంచి కరెంట్ సౌకర్యం లేక చీకట్లో జీవిస్తున్న మహిళ ఇంటికి విద్యుత్ కనెక్షన్ ఏర్పాటు చేసి ఆమె ఇంట్లో వెలుగులు నింపారు పోలీసులు. దీంతో ఆ మహిళ ఆనందంలో మునిగిపోయింది. పోలీసులు చేసిన ఈ పనికి ప్రశంసలు వర్షం కురుస్తోంది.
వేసవి వచ్చిందంటే చాలు మామిడి సందడి మొదలవుతుంది. ధనిక, పేద తేడా లేకుండా అందరు తినే పండ్లు మామిడి. నగరంలో ఎక్కడ చూసిన ఇవే కనిపిస్తూ ఉంటాయి. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలో పండే ‘నూర్జహాన్’ మామిడి పళ్లకు ఈసారి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే పండు పరిమాణం కూడా పెద్దగా ఉండడం కలిసి వచ్చింది. ‘నూర్జహాన్’ మామిడి ఒక్కోటి ఈ సీజన్లో రూ. 500 నుంచి రూ. 1000 పలుకుతోందని వాటిని పండించిన రైతు తెలిపాడు. […]