కడప జిల్లాకు చెందిన నూరీ పర్వీన్ కరోనా సమయంలోనూ ప్రజలకు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం ఆమె పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సుపరిచితంగా మారిపోయింది.