ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ వంటి చదువులు చదివిన వారికి కేంద్ర ప్రభుత్వ బొగ్గు మంత్రిత్వ శాఖకు చెందిన నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ లోని నైవేలీ లిగ్నైట్ కార్పొరేషన్(ఎన్ఎల్సీ) ఇండియా లిమిటెడ్ గుడ్ న్యూస్ చెప్పింది.పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.