దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా అంటే ఔననే వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. అనూహ్యంగా ఈ కేసులు సంఖ్య పెరగడం థర్డ్ వేవ్ కు సంకేతమని కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ ఎన్ కే అరోరా అన్నారు. గత రెండు […]