నటి నిత్యామీనన్ ఇంట్లో ఈ రోజు ఉదయం విషాద ఘటన చోటుచేసుకుంది. తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందింది. దీంతో తీవ్ర విషాదంలో మునిగిపోయింది నిత్యా. దీనికి సంబంధించిన విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ అయ్యింది.