ఈ మద్య పలు చోట్ల విమాన ప్రమాదాలు ఎన్నో విషాదాలు నింపుతున్నాయి. నిన్న నేపాల్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది.. ఈ దారుణ ఘటనలో 70 మంది దుర్మరణం పాలయ్యారు. విమాన ప్రమాద సమయంలో 68 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో పది నిమిషాల్లో విమానాశ్రయంలో ల్యాండ్ అవబోతున్న సమయంలోనే కుప్పకూలిపోయింది. దాంతో మంటలు అంటుకొని అందులో ప్రయాణిస్తున్నవారంతా కాలి ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు పసికందులు కూడా ఉన్నారు. […]