అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణం గాలిలో కలిసి పోయింది. కిరాతకుడిగా మారిన భర్త కట్టుకున్న భార్యను కడతేర్చి కాలువలో పడేశాడు. పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నీడమర్రు గ్రామానికి చెందిన చెన్నం వీరన్న, రమ్య (26) భార్యాభర్తలు. వీరికి పెళ్ళై ఆరేళ్లు అవుతుంది. ఇద్దరు పిల్లల సంతానం. భర్త డ్రైవర్ గా పని చేస్తుండగా.. భార్య కూలీ […]