తల్లిదండ్రులు పిల్లలను కనీ, పెంచిపెద్దచేసి విద్యాబుద్దులు నేర్పించి వారికి జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు. బిడ్డలే లోకంగా బ్రతికే తల్లిదండ్రులను మనం చూస్తుంటాం. ఇదే రీతిలో ఓ తల్లిదండ్రులు తమ కూతురుకే జీతం ఇచ్చి తన బాధలను తీర్చిన సంఘటన వెలుగులోకి వచ్చింది.