దేశంలో పేలుళ్లకు పాల్పడిన నిందితులకు జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఎ ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అమాయకుల ప్రాణాలు బలిగొన్న నలుగురు ఉగ్రవాదులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.