భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుంది. లండన్ లోని ఒవెల్ మైదానం ఈ మ్యాచ్ కి ఆతిధ్యమిస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ మ్యాచ్ కి టీమిండియా ఒక కొత్త జెర్సీతో బరిలోకి దిగనుంది. అంతేకాదు పనిలో పనిగా మూడు ఫార్మాట్లకు కొత్త జెర్సీని ఆవిష్కరించారు.