నేపాల్ క్రికెట్ టీమ్ తొలిసారి ఆసియా కప్ ప్రధాన టోర్నీకి అర్హత సాధించింది. యూఏఈ తో జరిగిన నిన్న మ్యాచులో 7 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆ దేశంలో సంబరాలు అంబరానంటాయి.