నెల్లూరు వాసుల చిరకాల స్వప్నం.. నేడు సాకారం అయ్యింది. జిల్లా వాసుల దశాబ్దాల కోరిక అయిన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజీ, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం పూర్తయ్యింది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ప్రారంభించిన ఈ గొప్ప కార్యాన్ని ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. మంగళవారం ప్రాజెక్ట్లను ప్రారంభించి.. జాతికి అంకితం చేసి.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు సీఎం జగన్. సంగం, నెల్లూరు బ్యారేజీల నిర్మాణం వల్ల సోమశిల ప్రాజెక్టు వరద […]