ఈ మద్య దొంగలు బాగా తెలివిమీరి పోయారు.. ఒకప్పడు ఇంట్లో చొరబడి డబ్బు, నగలు, విలువైన వస్తువులు చోరీలు చేసేవారు.. కానీ ఇప్పుడు కొత్త కొత్త పద్దతుల్లో చోరీలకు పాల్పపడుతున్నారు. కొంత మంది దొంగలు తమకు పాపులారిటీ రావాలని తాము చేసే దొంగతనాలకు సంబంధించిన వివరాలు ఇస్తూ.. పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఓ పాఠశాలలో దొంగలు పడ్డారు.. అంతటితో ఆగకుండా చేతనైతే పట్టుకోండంటూ పోలీసులకు సవాల్ విసిరారు. ఈ ఘటన ఒడిస్సాలోని నవరంగ్పూర్ జిల్లాలోని ఓ స్కూల్లో […]