'మైత్రీ మూవీ మేకర్స్' అధినేతల్లో ఒకరైన నవీన్ యెర్నేని అస్వస్థతకు గురయ్యారు. సకాలంలో కుటుంబసభ్యులు స్పందించి ఆయనకు ఆస్పత్రిలో చేర్చినట్లు సమాచారం.