ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గుర్తుండేళ్ల ఏడాది క్రితం శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ఆలయం నిర్మించిన విషయం తెలిసింది. ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వివరిస్తూ ఎంతో అద్భుతంగా ఆ గుడిని నిర్మించారు. అప్పట్లో అందరిని ఆకట్టుకున్న ఈ నవరత్నాల గుడి.. తాజాగా మరొసారి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.