భారత ఫార్మా కంపెనీ ‘మైడెన్ ఫార్మా‘ తయారు చేసిన దగ్గు సిరప్ ల కారణంగా ఆఫ్రికా దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారులు మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేస్తూ వైద్య ఉత్పత్తుల హెచ్చరికను జారీ చేసింది. ఈ కంపెనీ తయారు చేసిన సిరప్ లలో మోతాదుకు మించి డైథిలిన్ గ్లైకాల్, ఇథిలీన్ గ్లైకాల్ ఉపయోగించడం వల్లే ఈ మరణాలు సంభవించాయని వెల్లడించింది. ఈ ప్రకటన వెలుబడిన వెంటనే […]