ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. దీంతో పలు చోట్లు చెరువులు, కాలువలు నీటితో నిండిపోయాయి. వేసవి కాలం కావడంతో కొంతమంది ఈతకోసం వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోతున్నారు.