ఏపీలోని ప్రభుత్వ పాఠశాల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం అనేది ఎంతో మంది పిల్లల ఆకలి తీర్చుతుంది. ప్రభుత్వ పాఠశాల్లోని విద్యార్ధుల ఆకలి తీర్చేందుకు, అదే విధంగా డ్రాఫ్ అవుట్ శాతం తగ్గించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఏ ప్రభుత్వం వచ్చిన ఈ పథకాన్ని కొనసాగిస్తు వస్తున్నాయి. తాజాగా జగన్ మోహన్ రెడ్డి సర్కార్ కూడా మధ్యాహ్న భోజనం మెనులో పలు మార్పులు చేసింది. విద్యార్ధులు గుడ్లు,మాంసం, ఇతర పోషకాలు అందేలా మెను తయారు చేశారు. ఇవి […]
సినిమా టికెట్స్ రేట్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడి ఉన్న ప్రత్యేక పరిస్థితిలు అందరికి తెలిసినవే. సామాన్యులపై టికెట్ భారం తగ్గించాలి అన్నది ప్రభుత్వ ఆలోచన అయితే.., ఈ రేట్లు సినిమాని చంపేస్తాయన్నది సినిమా వారి బాధ. ఈ సమస్యకి మధ్య మార్గం నిర్ణయించడానికి ఇప్పటికే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. అయితే.. ఈలోపు కొంతమంది చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు అసలు సమస్యని పక్క దోవ పట్టిస్తోంది. తాజాగా.. నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ […]