ప్రస్తుతం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా వర్షాల కారణంగా ప్రాజెక్టుల్లో వరద నీటి ఉధృతి పెరిగిపోతుంది. మూసీ నదిలోకి భారీగా వరద నీరు చేరుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
సాధారణంగా మెుసళ్లు ఎక్కడ ఉంటాయి అంటే.. ఏ నదుల్లోనో లేక చెరువుల్లోనో, రిజర్వాయర్లలోనో అని సమాధానం వస్తుంది. కానీ గతంలో రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలకు మెుసళ్లు ఇళ్లల్లోకి కూడా వచ్చాయి. వరదలు సంభవించిన సమయంలో చాలా మెుసళ్లు దగ్గరిలోని నదుల్లో ఉండిపోయాయి. ప్రస్తుతం ఇదే పరిస్థితి మూసీ నదిలో కనిపిస్తోంది. అవును హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మూసీ పరివాహక ప్రజలు నిత్యం భయం భయంగా జీవిస్తున్నారు. దానికి కారణం మెుసళ్లు ఒడ్డుకు వచ్చి సరదాగా సేదతీరడమే. […]
ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా రాష్ట్రంలోని పలు ప్రాంతాలో వర్షాలు కురుస్తునే ఉన్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాలు చెరువులుగా మారాయి. గోదావరితో సహా పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. గత రెండు రోజుల నుంచి వరద తీవ్ర కొంత తగ్గింది. అయితే హైదరాబాద్ లో మాత్రం వరద బీభత్సం ఇంకా కొనసాగుతోంది. మూసీ నది గత ఎన్నడూ లేనంతగా ఉగ్రరూపం దాల్చింది. మూసారాంబాగ్ వంతెన వద్ద […]