నిత్యం వేల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేరవేస్తూ రవాణా వ్యవస్థలో కీలకంగా వ్యవహరిస్తోంది ఇండియన్ రైల్వేస్. కాగా ప్రయాణికుల సౌకర్యార్థం ఎన్నో సంస్కరణలను చేపడుతూ ప్రయాణికుల ఆదరణ పొందింది.