తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల స్థానికతకు సంబంధించి సీఎం కేసీఆర్ సర్కార్ తీసుకువచ్చిన 317 జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ట్యాంక్ బండ్ దగ్గర ములుగు ఎమ్మెల్యే సీతక్కను నిరసన చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ఉద్యోగుల పాల్గొన్నారు. ఇప్పటికే కొత్త జోన్లపై కేసీఆర్ పంపిన ప్రతిపాదనలకే కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కుట్రతోనే 317 […]