అకాల వర్షాల కారణంగా.. రైతన్నలు తీవ్రంగా నష్టపోయారు. చేతికొచ్చిన పంట.. చేలోనే తడిసి.. వాన నీటిలో కొట్టుకుపోతుంది. ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతన్నలు ఉన్నారు. ఈ క్రమంలో అన్నదాతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ వివరాలు..