అందాల పోటీల నిర్వహణపై జనాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొందరు ఇలాంటి పోటీలను వ్యతిరేకిస్తే.. చాలా మంది మాత్రం.. ప్రోత్సాహిస్తారు. ఇక నేటి కాలంలో.. ఈ తరహా పోటీల్లో పాల్గొనే తెలుగు యువతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా హైదరాబాద్ మహిళ మిసెస్ ఇండియా కిరీటం గెలిచింది. ఆ వివరాలు..