సాధారణంగా ప్రజా ప్రతినిధులు తమ నియోజకవర్గ అభవిృద్ది కోసం వచ్చే నిధులతో పలు అభివృద్ది కార్యక్రమాలు చేపడుతుంటారు.. అయినా ప్రతిపక్ష నేతలు పలు విమర్శలు చేస్తూనే ఉంటారు.