కుమారుడు లేదా కుమార్తెలకు పెళ్లి చేయడంతో తల్లిదండ్రులకు బాధ్యత తీరిపోదు. వారికి పిల్లలు పుడితే.. మనవళ్లు, మనవరాళ్లను చూడాలని, వారితో ఆడుకోవాలని ఊవిళ్లూరుతుంటారు. తాత, నాన్నమ్మ, అమ్మమ్మ అని పిలుపు కోసం పరితపిస్తుంటారు. ప్రస్తుతం ఆ మాధుర్యపు అనుభూతిని పొందుతున్నారు మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి.