ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు.. వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సేవకే పాటు పడాల్సిన శాసన కర్తలు.. వ్యామోహాలకు గురై అవమానాలు పాలవుతున్నారు.