Maharashtra: మహారాష్ట్ర శివసేన పార్టీ ఎంపీ రాహుల్ షెవాలే తనను మోసం చేశాడంటూ దుబాయ్ కి చెందిన మహిళ ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. పెళ్లి నెపంతో తనపై అత్యాచారం చేశాడని, మానసికంగా దోపిడీకి పాల్పడుతున్నాడని సదరు మహిళ ముంబై సాకినాకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. షెవాలే రాజకీయ పలుకుబడి కారణంగా అతనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తన ఫిర్యాదులో పేర్కొంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు […]