కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రీయ విద్యాలయాల్లో ఎల్ కేజీ సీటు కావాలన్నా ఎంట్రన్స్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా ఇక్కడ పలుకుబడి వ్యవహారాలు బాగా నడుస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రీయ విద్యాలయం ఒక సంచలనాత్మక నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షలకు ఎంపీ కోటా రిజర్వేషన్ పూర్తిగా రద్దు చేస్తున్నట్లుగా.. దీనికి సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది. ఇటీవ కాలంలో కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఎంపీల కోటాను […]