న్యూఢిల్లీ- అసెంబ్లీలో, పార్లమెంట్ లో కొట్టుకోవడం తిట్టుకోవడం మనం సాధరణంగా సినిమాల్లోనే చూస్తుంటాం. కానీ ఇప్పుడు ఇలాంటి ఘటన నిజంగా జరిగిందని అంటున్నారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు. అవును సాక్షాత్తు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో తనను సహచర వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ హెచ్చరించారని రఘురామ ఆరోపిస్తున్నారు. ఆరోపించడమే కాదు ఏకంగా లోక్ సభ స్పీకర్ కు పిర్యాదు కూడా చేశారు. సహచర ఎంపీల ముందు ఎంపీ గోరంట్ల మాధవ్ పార్లమెంట్ సెంట్రల్ హాల్ […]