మనదేశంలో రైతులకు అధిక ప్రాధాన్యం ఉంది. వారు పండించిన పంట దేశానికి అందిస్తున్న రైతన్న.. ఆరుగాలం కష్టపడుతూనే ఉన్నాడు. దుక్కి దున్ని, విత్తనాలు నాటినప్పటి నుండి రైతుకు కష్టకాలమే. వానలు సరైన సమయానికి పడక ఇబ్బందులు పడుతారు.