మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పై మోత్కుపల్లి నరసింహులు సంచలనం వ్యాఖ్యలు చేశారు. తాజాగా బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన అనంతరం అయన మీడియాతో మాట్లాడి ఈటెలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి చాల అవినీతిపరుడని, అక్రమదారుడని వ్యాఖ్యానించారు. భూ కబ్జాలతో అక్రమంగా ఎన్నో ఎకరాల భూమిని సంపాదించాడని అన్నారు. బీజేపీలో సీనియర్ నాయకుడిగా ఉన్న నన్ను ఈటెల చేరికపై స్పందించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొదట్లో ఏమి లేని వ్యక్తిగా […]