పై పోటోలు కనిపిస్తున్న మహిళ పేరు దేవి. ఆమెకు ముగ్గురు పిల్లలు. కూలీ పనులు చేసుకుంటూ భర్త, పిల్లలతో కలిసి ఎంతో సంతోషంగా జీవిస్తోంది. అయితే విధి ఆడిన వింతనాటకంలో పిల్లలను అనాథలను చేస్తూ ఆ దంపతులిద్దరు తిరిగి రాని లోకాలకు వెళ్లారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోమని చెప్పి పనికి వెళ్లిన దేవి దంపతులు రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. రోడ్డు ప్రమాదాల కారణం ఇప్పటికే అనేక కుటుంబాలు వీధిన […]