భారత ఫుట్బాల్ దిగ్గజంగా పేరుపొందిన మన తెలుగు క్రీడాకారుడు మహ్మద్ హబీబ్ కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతు హైదరాబాద్లో తుదిశ్వాస విడిచారు.