ఇంటర్నెట్ లేకుండా మొబైల్ లోనే ప్రత్యక్ష ప్రసార టీవీ ఛానల్లను చూసే టెక్నాలజీ వైపు కేంద్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది. త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది.