వినాయక నవరాత్రి ఉత్సవాల్లో హైలెట్ పార్ట్ అంటే లడ్డూ వేలం పాట అందులోనూ హైదరాబాద్లోని బాలాపూర్ గణేష్ లడ్డూకు విపరీతమైన క్రేజ్. వేలంలో లడ్డూ ధర లక్షల్లో పలుకుతుంది. 2020లో కరోనా కారణంగా గణేష్ ఉత్సవాలు సరిగా జరగలేదు. లడ్డూ వేలం పాట నిర్వహించలేదు. అంతకుముందు ఏడాది 2019లో లడ్డూ రూ.17 లక్షలు పలికింది. ఈ ఏడాది అంతకుమించి ఏకంగా రూ.18.90 లక్షలు పలికింది. ఈ లడ్డూను ఏపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ భారీ ధర చెల్లించి […]