అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన యువకుడు మిరామ్ తరోన్ (17) సరిహద్దుల వద్ద అదృశ్యమై తిరిగి భారత్ కు చేరుకున్న విషయం తెలిసిందే. అయితే తమ కుమారుడిని చైనా చిత్ర హింసలు పెట్టినట్లు ఆ యువకుడి తండ్రి ఒపాంగ్ తరోన్ ఆరోపించారు. అతడికి కరెంట్ షాక్ ఇచ్చారని, ఆ దేశ అధీనంలో ఉన్నన్ని రోజులూ కళ్లకు గంతలు కట్టి, చేతులను తాళ్లతో కట్టేసి ఉంచినట్లు ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు ఇంకా ఆ షాక్ లోనే […]
ఇంటర్నేషనల్ డెస్క్- డ్రాగన్ దేశం చైనా ఆగడాలు అంతకంతకు సృతి మించిపోతున్నాయి. ఇప్పటికే భారత భూబాగం మీద కన్నేసిన చైనా, ఎప్పటికప్పుడు మన సైన్యాన్ని కవ్విస్తూ వస్తోంది. మన జవాన్లను చైనా కవ్వింపులకు ధీటుగా జవాబు చెబుతున్నారు. తాజాగా, భారత్ భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన ఓ యువకుడిని చైనా సైన్యం సీపీఎల్ఏ అపహరించింది. ఈ క్రమంలో వారి బారి నుంచి మరో యువకుడు త్రుటిలో తప్పించుకున్నాడు. ఈ మేరకు అరుణాచల్ ఎంపీ తపిర్ గావ్ […]