దేశంలో టన్నుల కొద్దీ లిథియం నిల్వలు బయటపడ్డాయి. దాదాపు 9 లక్షల టన్నులు లిథియం రిజర్వులు వెలుగు చూసినట్లు కేంద్ర గనుల శాఖ ప్రకటన చేసింది. వీటితో పాటు దేశంలో 5 క్షేత్రాల్లో బంగారం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు.