గత రెండు నెలలుగా మణిపూర్లో హింసాత్మక పరిస్థితులు నెలకొంటున్నాయి. మహిళలపై అకృత్యాలకు పాల్పడుతున్న దుండగులపై ప్రతీకార చర్యలకు దిగుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా అల్లర్లు చెలరేగుతున్నాయి. ఈ ఘటనపై మాట్లాడిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది.