ఒకప్పుడు దేశంలో ఆడవారు వంటింటికే పరిమితం అవుతూ.. ఎలాంటి స్వేచ్చ లేకుండా కుటుంబమే తమ జీవిత పరమార్ధంగా భావించి జీవించేవారు. కానీ ప్రస్తుత కాలంలో మగవారితో సమానంగా అడవారు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నారు. పురుషులతో దీటుగా పని చేస్తారు. తెలంగాణ తొలి లైన్ ఉమెన్ గా ఒక యువతి సెలక్ట్ అయ్యింది. బబ్బూరి శిరీష అనే యువతి తెలంగాణలో మొట్ట మొదటి తొలి లైన్ ఉమెన్గా ఉద్యోగిగా నియామకం అయ్యింది. ఇక ఈ ఘనత సాధించినందుకు […]