రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురును అందించింది. బుధవారం ప్రధాని మోదీ అధ్యక్షతన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అయింది. ఈ సందర్భంగా రైతుల విషయంలో కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.